Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బటన్ నొక్కుతా అని పీక నొక్కుతారా?

Emmiganuru: బటన్ నొక్కుతా అని పీక నొక్కుతారా?

ఏ ఒక్కరూ సంతోషంగా లేరు

వైసిపి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక 4 వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బాబు షూరిటి భవిషత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని సూపర్ సిక్స్ పతకాలను వివరించారు. అనంతరం మీడియా బీవీ మాట్లాడారు. ఈ సారి ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తేనే జాబు వస్తుందని త్రాగు నీరు సాగు నీరు రావాలంటే టిడిపి గెలవాలి. బటన్ నొక్కుతున్నా అంటున్న జగన్ ప్రజల పీక నొక్కుతున్నారని ఆరోపించారు. సిద్దం మేం సిద్ధం అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. కానీ ప్రజలకు చేసేంది ఏమి లేదన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో టిడిపి నాయకులు రామదాసు గౌడ్,రంగస్వామి గౌడ్, కొండయ్య చౌదరి,సుందర్ రాజు, దయాసాగర్, రామకృష్ణ నాయుడు,నేసే మల్లికార్జున, రూపా జగదీష్, శాబీర్, కలిముల్లా, నజీర్ అహ్మద్, హుసేన్ పీర్, బోయ రంగన్న, బోయ అంజి,బోయ జయన్న, బోయ వెంకటేష్ ,కృష్ణ తేజ నాయుడు, దయాసాగర్,మిన్న ల్లా, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, సలీం,సలాం, దాదావలి, బోయ సోమన్న, జహంగీర్, అంబేత్కర్, రంజిత్ కుమార్, ఎరుకల శ్రీనివాసులు, రవి కుమార్, గోవిందు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News