Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ

Emmiganuru: ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ

నేషనల్ మజ్దూర్ యూనియన్ ( ఎన్ఎంయూ) ఎమ్మిగనూర్ డిపో కమిటీ అధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేశారు. స్థానిక అర్టిసి డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఆఫీసర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ వేడిని తట్టుకోవడం కోసం ఎన్ఎంయూఏ అధ్యక్ష ,కార్యదర్శులు ఎస్ఎం రఫిక్, ముస్తాక్ అహ్మద్ గారాల ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిపో అడ్వైజర్ యు. గోపాల్, ఏడిసి రామాంజనేయులు, ఏడిసి-డిపో ట్రెజరర్ జిబి నవాజ్, గ్యారేజీ సహాయ కార్యదర్శి ఓంకార్ హెచ్ఎస్సీఎం బాబు సెక్యూరిటీ కానిస్టేబుల్ చలపతి రావు చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు కూడా మజ్జిగ ప్యాకెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికుడు అబ్దుల్ రహిమాన్ మాట్లాడుతూ ఇలా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ చేస్తున్న పనులు చాలా మంచి ఉన్నాయని పి రామ్మోహన్ రావు వర్ధంతి రోజున కూడా డిపో దగ్గర పాలు బ్రెడ్డు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పంచ పెట్టడాన్ని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News