Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి..ఎమ్మెల్యే ఎర్రకోట

Emmiganuru: జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి..ఎమ్మెల్యే ఎర్రకోట

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కోరారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో వైడబ్ల్యూసిఎస్ (సొసైటీ) భవనం సిఇఇఎపి – డిఆర్డీఎ ట్రెనింగ్ సెంటర్ లో జరిగే డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్క్స్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి కర్నూలు జిల్లా జాబ్ మేళా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హాజరయ్యారు. జాబ్ మేళాలో నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రముఖ కంపెనీలు గ్రీన్ టెక్, హెటీరో లాబ్స్, సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, హీల్ మై ఫ్యామిలీ, వన్ పాయింట్ వన్ సొల్యూషన్, ఖజానా జ్యువెలరీ, సివిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, కుటుంబ కేర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెల్ప్ యువర్ నీడ్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, నవభారత్ ఫర్టిలైజర్స్, జియోమార్ట్, శ్రీ రామ్ చిట్స్ ప్రముఖ కంపెనీలు రావడం శుభపరిణామం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News