Tuesday, May 20, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బాధిత రైతు కుటుంబానికి చెక్కు అందజేత

Emmiganuru: బాధిత రైతు కుటుంబానికి చెక్కు అందజేత

ఎమ్మెల్యే ఎర్రకోట చేతుల మీదుగా చెక్

ఎమ్మిగనూరు టౌన్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. నందవరం మండలం కనకవీడు గ్రామానికి బోయ బజారమ్మకు 7 లక్షల పరిహారం, బోయమీనిగా బోయ నాగమ్మకు 7 లక్షలు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నందవరం మండలం వైసిపి నాయకులు కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి, శివప్ప గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News