Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ప్రజలతో మమేకమై..బాధ్యతగా పనిచేయండి..ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

Emmiganuru: ప్రజలతో మమేకమై..బాధ్యతగా పనిచేయండి..ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

సచివాలయం వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారథులు బాధ్యతతో పని చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సూచించారు. స్థానిక మున్సిపల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియాజేయాలన్నారు. గృహసారథులకు వైఎస్సార్సీపీ రూ. 2 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News