Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Gadkari in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి గడ్కరీ

Gadkari in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి గడ్కరీ

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తి చేసుకున్నారు. నిన్న తిరుమల వచ్చిన కేంద్ర మంత్రి రాత్రి ఇక్కడే బస చేసి, ఉదయం వీఐపీ సేవలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News