Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru Charitha: కళ్ళకు గంతలతో నిరసన

Gauru Charitha: కళ్ళకు గంతలతో నిరసన

రిలే నిరాహార దీక్ష కార్యక్రమం

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, చంద్రబాబు త్వరగా విడుదలై బయటికి రావాలని పాణ్యం నియోజకవర్గo పాణ్యం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ బీసీ వాల్మికుల విభాగం టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టి కళ్ళకు గంతలు కట్టుకొని, నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -


ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ముఖ్య అతిధులుగా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి మద్దతు మద్దతు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పాణ్యం మండల అధ్యక్షుడు జయ రామి రెడ్డి,మండల నాయకులు రమణ మూర్తి, కౌలురు ఎంపిటిసి భాస్కర్ రెడ్డి, గోవింద రెడ్డి, బిసి విభాగం వాల్మీకి నాయకులు లాయర్ బాబు, బిసి సెల్ సెక్రెటరీ గోవింద నాయుడు, గుజ్జల సుబ్బయ్య, బోయ రామకృష్ణ, శేఖర్ నాయుడు, రవి, బుగ్గని పల్లి చంద్ర, ఎంపీటీసీ రంగ రమేష్, ఓర్వకల్లు మండలం నాయకులు నన్నురు విజయుడు, నాగేశ్వర రావు, కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, చిన్న టేకురు సర్పంచ్ పద్మావతమ్మ, పాండు నాయుడు, వెంకటరమణ, మస్తాన్ నాయుడు, గడివేముల మండల నాయకులు గిరి బాబు, హరి బాబూ, రామయ్య, రాజేష్, సూరి కృష్ణ, శ్రీనివాసులు, వివిధ గ్రామాల నుండి వాల్మీకి నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News