Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Hosuru: 'గడప-గడపకు'లో శ్రీదేవమ్మ

Hosuru: ‘గడప-గడపకు’లో శ్రీదేవమ్మ

పత్తికొండ మండల పరిధిలోని హోసూర్ 1 గ్రామ సచివాలయంలో గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామని అందుకే ప్రతి గడపకు ఎంతో గర్వంగా వస్తున్నామని, కులమతాలకు, పార్టీలకతీతంగా ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, పేదల బతుకుల్లో వెలుగు నింపడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ప్రజలకు తెలియజేశారు. ఈ ఈకార్యక్రమంలో పత్తికొండ మండల అధికారులు, వైయస్సార్ పార్టీ మండల నాయకులు,హోసూరు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News