Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Idupulapaya: వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం

Idupulapaya: వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం

వైఎస్ కు ఘన నివాళి

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం సాగింది. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు వైఎస్‌ కుటుంబ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News