Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: తుపాను పునరావాస కేంద్రాల తనిఖీ

Tirupathi: తుపాను పునరావాస కేంద్రాల తనిఖీ

పునరావాసాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న అధికారులు

తిరుపతి నగరంలోని పార్వతీపురం, ఆటోనగర్ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తుఫాను ప్రభావిత తిరుపతి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నత విద్యాశాఖ జె. శ్యామల రావు తనిఖీ చేశారు. వీరివెంట పర్యటనలో తిరుపతి ఆర్ డి ఓ నిషాంత్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు. అక్కడ అందుతున్న సదుపాయాలపై పునరావాస కేంద్రంలో ఉన్నవారిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News