Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra 5th day: జగన్ బస్ యాత్ర 5వ రోజు జనజాతర

Jagan bus yatra 5th day: జగన్ బస్ యాత్ర 5వ రోజు జనజాతర

అనంతపురం జిల్లాలో జగన్ బస్ యాత్ర

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు. సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ (మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి.

- Advertisement -

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు. సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్‌.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బత్తలపల్లిలో వైఎస్ జగన్ బస్ యాత్రకు జన జాతర కనిపించింది. బత్తలపల్లిలో సీఎం బస్సుయాత్రలో రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనం. దారిపొడువునా సీఎంకు స్వాగతం పలికిన ప్రజలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News