Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: వైసీపీ నేత ఉప్పాల రామ్ ప్రసాద్ భౌతిక కాయానికి నివాళి

Jagan: వైసీపీ నేత ఉప్పాల రామ్ ప్రసాద్ భౌతిక కాయానికి నివాళి

అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల

వైసీపీ నేత ఉప్పాల రామ్ ప్రసాద్ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. కృష్ణా జిల్లా పెడన మండలం కూడూరులో వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్‌ కుటుంబాన్ని సీఎం పరామర్శించారు.

- Advertisement -

తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కూడూరు చేరుకున్న ఆయన, కూడూరులో అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్‌ నివాసంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి.. అనంతరం తాడేపల్లి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News