Wednesday, February 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: గుంటూరు వైసీపీ నేతలతో జగన్ భేటీ

Jagan: గుంటూరు వైసీపీ నేతలతో జగన్ భేటీ

దిశా నిర్దేశం

ఉమ్మడి గుంటూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఈ సమావేశం ఉత్సాహంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News