వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా జరుగుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి జగన్ స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు.
- Advertisement -

నాలుగు రోజుల పులివెందులలో పర్యటనలో భాగంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావటం విశేషం.




