Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan Prajadarbar: జగన్ ప్రజాదర్బార్ కు తరలివచ్చిన జనం

Jagan Prajadarbar: జగన్ ప్రజాదర్బార్ కు తరలివచ్చిన జనం

భారీగా వచ్చిన జనం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా జరుగుతున్న ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి జగన్ స్వయంగా వినతి పత్రాలు స్వీకరించారు.

- Advertisement -

నాలుగు రోజుల పులివెందులలో పర్యటనలో భాగంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News