Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Pulivendula 3rd day tour:

Jagan Pulivendula 3rd day tour:

పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడవ రోజు పర్యటన.

- Advertisement -

పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు,కార్యకర్తలను కలిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News