గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్ సీఎం సమీక్షకు హాజరయ్యారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/79c3b5d8-8411-4af0-95c5-64b9398098b2-1024x381.jpg)
జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీన ప్రారంభం కానుంది. నెలరోజులపాటు సాగే ఈ కార్యక్రమం నిర్వహణపై సీఎం దిశానిర్దేశం చేసేందుకే ఈరోజు ఈ కీలక భేటీ ఏర్పాటైంది.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/2e981a64-5835-4456-9526-7a329bbc11e8-1024x511.jpg)