Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Review: స్పందన కార్యక్రమంపై సీఎం రివ్యూ

Jagan Review: స్పందన కార్యక్రమంపై సీఎం రివ్యూ

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, వాణిజ్యపన్నులు శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశధర్, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌ బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సూర్యకుమారి, సెర్ఫ్‌ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, ఏపీ జెన్‌కో ఎండీ చక్రధర్‌ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News