పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే కాటసాని పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సచివాల సిబ్బందికి కాటసాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల జడ్పీటీసీ ఆల ప్రభాకర్ రెడ్డి,ఎంపీపీ శారద, కర్నూలు నగర మార్కెట్ యార్డ్ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/8310a8bc-87bf-4632-964c-c15f42b03746-1024x683.jpg)