Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Kalluru: నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కాటసాని

Kalluru: నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కాటసాని

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే కాటసాని పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సచివాల సిబ్బందికి కాటసాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల జడ్పీటీసీ ఆల ప్రభాకర్ రెడ్డి,ఎంపీపీ శారద, కర్నూలు నగర మార్కెట్ యార్డ్ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News