Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: వార్డులో సమస్యల్లేకుండా చూడండి.. కాటసాని ఆదేశం

Kalluru: వార్డులో సమస్యల్లేకుండా చూడండి.. కాటసాని ఆదేశం

ఏ వార్డుల్లోనూ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్యెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
కాలనీలోని ప్రతీ గడపకు వెళ్లిన ఎమ్యెల్యే .. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జన రంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News