అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బహుళ ప్రయోజన గోదాములు (ఎంపీఎఫ్సీఎస్), వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబులను ప్రారంభించారు సీఎం వైయస్.జగన్.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/26ed7d5f-2fa6-4d52-9a08-0ad8e3cc3829-1024x629.jpg)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, భూగర్భ గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/10e01c30-9b8e-414a-8cf0-12cc69b8e40f-1-1024x553.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/26ed7d5f-2fa6-4d52-9a08-0ad8e3cc3829-1-1024x629.jpg)