Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kappatralla: వైసీపీలోకి కప్పట్రాళ్ళ బొజ్జమ్మ

Kappatralla: వైసీపీలోకి కప్పట్రాళ్ళ బొజ్జమ్మ

వైసీపీలోకి కప్పట్రాళ్ల దంపతులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు కర్నూలు జిల్లా టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ (సుశీలమ్మ). బొజ్జమ్మతో పాటు ఆమె భర్త డి. రామచంద్ర నాయుడు (దేవనకొండ మాజీ ఎంపీపీ) వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News