Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam TDP: రిలే నిరాహార దీక్షలో కళ్ళకు నల్ల రిబ్బన్ తో నిరసన

Kautalam TDP: రిలే నిరాహార దీక్షలో కళ్ళకు నల్ల రిబ్బన్ తో నిరసన

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీదే అధికారం అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు… మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా 25 వ రోజు చేస్తున్న రిలే దీక్షలో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి చంద్రబాబు చేసిన తప్పేంటో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అని రానున్న రోజులో మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు..

- Advertisement -

రిలే నిరాహారదీక్షలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసల దొడ్డి ఈరన్న , ఆర్ టి ఎస్ కన్వీనర్ దశరధి రాముడు తో పాటు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు.. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడిగప్ప గౌడ్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, జిల్లా వాణిజ్య విభాగము ఉపాధ్యక్షులు భరత్ శెట్టి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శిలు ఎల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News