Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam TDP: మంత్రాలయం గడ్డపై బీసీల సత్తా ఏంటో చూపిస్తాం

Mantralayam TDP: మంత్రాలయం గడ్డపై బీసీల సత్తా ఏంటో చూపిస్తాం

వైసీపీ నేతలు టీడీపీలోకి..

మంత్రాలయం నియోజకవర్గంలోని బీసీలు సత్తా ఏంటో అతి త్వరలోనే చూపుతామని బీసీలు నిప్పులు చెరిగారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అత్యంత బలంగా ఉందని, తామంతా కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేసి తమ సత్తా చాటుతామన్నారు. మంత్రాలయం వైసీపీ నేతలు, వార్డ్ మెంబర్లు 60 మంది టిడిపిలో చేరిన సందర్భంగా వాల్మీకుల సత్తా గురించి వాల్మీక నాయకులు సవాలు విసిరారు.

- Advertisement -

ఆకుల రాఘవేందర్ రెడ్డి, ఆకుల రఘునాథ్ రెడ్డి, ఆకుల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మంత్రాలయం అభివృద్ధి చేసుకోవటం స్థానిక బీసీలకే సాధ్యమని వారు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News