Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: రోడ్లు, పైపులైన్ నిర్మాణానికి భూమి పూజ

Mantralayam: రోడ్లు, పైపులైన్ నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు..

మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కటిక (మైనార్టీ కాలనీ), వాల్మీకి కాలనీ, ఎస్సీ కాలనీ, బిసీ కాలనీ ల్లో రూ.40 లక్షలతో మంచి నీటి పైప్ లైన్, సీసీ రోడ్లు, రూ 3.50 లక్షలతో ఎస్సీ కాలనీ ఆర్వో ప్లాంట్ కు నిర్మాణానికి సి. వి. విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం అదే గ్రామానికి చెందిన జగనన్న కాలనీల్లోని 96 లబ్దిదారుల ఇళ్ల కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ చిన్నన్న, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News