Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Mukhesh Kumar votes: ఓటేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

Mukhesh Kumar votes: ఓటేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ సెంట్రల్లో..

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేటి ఉదయం 7.30 గంటలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన 155- సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్ లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News