Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: టిడిపిలోకి వైసీపీ నేతలు

Nandikotkuru: టిడిపిలోకి వైసీపీ నేతలు

మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో ..

నందికొట్కూరు మిడ్తూర్ మండలము పీర్ సాహెబ్ పేటకు చెందిన వైసిపి నాయకులు జయరాముడు, చిన్నభద్రారెడ్డి, 100 కుటుంబాలు టిడిపి నంద్యాల పార్లమెంటు ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పీర్ సాహెబ్ పేట గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి భర్త జయరాముడు, చిన్న భద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల వైసీపీ కార్యకర్తలకు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం టిడిపి నాయకులు మండ్రా శివానంద రెడ్డి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీ విజయం కోసం కృషి చేయాలని వారికి సూచించారు. టిడిపిలో చేరిన వారిలో ఎల్ల నాగన్న, చిన్న భద్రారెడ్డి , వీరారెడ్డి, గోపాల్ రెడ్డి, రామాంజనేయులు, ఆంజనేయులు, నాగేశ్వరరావు, .ఎల్ల నాగన్న, షఫీ , సుధాకర్, నాగేశ్వరరావు , మహమ్మద్ రఫీ, ఖాజావలి , గోపాల్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున ,మధు , హుస్సేన్ వలి, షఫీ ఉల్లా, మహేంద్ర ,మద్దిలేటి, నీలకంఠం , అథావుల్ల, మధు, విజయ్ కుమార్, ఎల్లనాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రమేష్ రెడ్డి, గుండం రమణారెడ్డి, సోమ సుందర్ రెడ్డి, పుల్లారెడ్డి, మహేష్ రెడ్డి, జై సూర్య, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News