Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డిఎస్పీలు

Nandyala: ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డిఎస్పీలు

రాష్ట్ర ప్రభుత్వ సాధారణ బదిలీలలో భాగంగా ఆత్మకూరు డిఎస్పీగా శ్రీనివాసరావు , ఆళ్లగడ్డ డి.ఎస్.పి బి వెంకటరామయ్య, ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీగా రంగముని బాధ్యతలు చేపట్టిన అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ కె .రఘువీర్ రెడ్డిని నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని సబ్ డివిజన్ లలో శాంతిభద్రతల గురించి చర్చించారు.

- Advertisement -

ఆళ్లగడ్డ డి.ఎస్.పి బి వెంకటరామయ్య

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad