Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: 100 రోజుల 'యువగళం'కు గౌరు చరిత సంఘీభావం

Kalluru: 100 రోజుల ‘యువగళం’కు గౌరు చరిత సంఘీభావం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకి చేస్తున్న యువగలం పాదయాత్ర దిగ్విజయంగా వంద రోజులకి చేరుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పాదయాత్రకు సంఘీభావంగా కల్లూరు మండలం పందిపాడు గ్రామం నుండి చెన్నమ్మ సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గౌరీ చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేస్తుందని, పాదయాత్రలో ప్రజలు లోకేష్ కు ఎన్నో సమస్యలను వివరిస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని, ఎక్కడ చూసినా భూకబ్జాలు, అవినీతి, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, మహిళపై దాడులు అధికమయ్యాయని లోకేష్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు గౌరు చరిత్ర పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News