Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: ప్రజాదరణతో మళ్ళీ వైసీపీని గెలిపిద్దాం

Panyam: ప్రజాదరణతో మళ్ళీ వైసీపీని గెలిపిద్దాం

పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్:27 వార్డ్ :70 వ సచివాలయం:వెంకటాద్రి నగర్ లలో గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్యెల్యే వార్డులోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించా లని కోరారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు .
ఈకార్యక్రమంలో…డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక,స్థానిక వార్డ్ కార్పొరేటర్ పల్లె శారద,కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత్ రెడ్డి, సంగాల సుదర్శన్ రెడ్డి,కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…వైజా.బాలచంద్ర రెడ్డి, తిరుపాల్, సత్యం రెడ్డి, పెద్దపాడు శ్రీధర్ రెడ్డి, పెద్ద టేకురు హనుమంతు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భీమ శంకర్ రెడ్డి, రంగారెడ్డి, తిరుమలేష్ గౌడ్,పెద్దన్న, సుదర్శన్ చౌదరి, భాస్కర్ రెడ్డి, 27 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకులు…పల్లె శ్రీనాథ్ రెడ్డి,సాయి,సుధాకర్, సిద్దు,వలి,పుల్లారెడ్డి, పెద్ది,గోపి,ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News