Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: పత్తికొండలో జగన్ సభ, రైతు భరోసా నిధుల విడుదల

Pathikonda: పత్తికొండలో జగన్ సభ, రైతు భరోసా నిధుల విడుదల

కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ఇక్కడి బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం, వరుసగా ఐదో ఏడాది – తొలివిడత వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

- Advertisement -

కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ రైతుభరోసా సభా ప్రాంగణంలో రైతులు సందడి జోరుగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News