Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: బైక్ పై సబ్ కలెక్టర్

Pathikonda: బైక్ పై సబ్ కలెక్టర్

ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ వరకు పట్టణంలో వెళ్లే రోడ్డు మార్గాన్ని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బైక్ పై వెళ్లి రోడ్డును పరిశీలించారు. ఈ పరిశీలనలో తాహశీల్దార్ విష్ణు ప్రసాద్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News