Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddireddy: సమన్వయంతో మండలి ఎన్నికల్లో గెలుద్దాం

Peddireddy: సమన్వయంతో మండలి ఎన్నికల్లో గెలుద్దాం

ఉమ్మడి కర్నూలు జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో భేటీ అయి మండలి ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. సమన్వయంతో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయ డంకా మోగించాలని మంత్రి పెద్దిరెడ్డి ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News