Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Pullampeta: తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటల పరిశీలన

Pullampeta: తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటల పరిశీలన

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో..

మంగళవారం పుల్లంపేట, ఒబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె, చిన్న ఓరంపాడుపాడు, ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్డీవో రామకృష్ణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్రబాబు, పుల్లంపేట, ఓబులవారిపల్లె తహసిల్దార్ లు, ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News