Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

Kalluru: గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

'మేము సైతం' అంటూ నిరాహార దీక్షలో మహిళలు

మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా పాణ్యo నియోజకవర్గo పాణ్యo మండల కేంద్రం టీడీపీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరితా రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ సిల్క్ డెవలప్మెంట్ లో అవినీతి జరగలేదని దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని అవి సిఐడికి అందిస్తామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు మలెల రాజశేఖర్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ, మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నారాయణమ్మ, ఎంపిటిసి రంగ రమేష్, మండల నాయకులు రమణ మూర్తి, లాయర్ బాబు, సుధాకర్, ఖాదర్ బాషా, ఇర్ఫాన్, సురేంద్ర, తిరుపాల్ నాయక్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దానం, కౌలురు ఎంపిటిసి భాస్కర్ రెడ్డి, కొనిదేడు రామ్ పుల్లారెడ్డి, మద్దూరు సుధాకర్ రెడ్డి, కొత్తూరు సుబ్బారెడ్డి, బలపనురు శివ శంకర్ రెడ్డి, నెర్వాడ అమరసింహా రెడ్డి, జాఫర్, ఆలమూరు చంద్రశేఖర్ రెడ్డి, గొరుకల్లు రవి, వెంకటేష్, బాల నాయుడు, గగ్గటురు సర్పంచ్ మోహన్ రెడ్డి, వడ్డుగండ్ల మోహన్,మొరజి దేశాయి, తమ్మరాజుపల్లె దుబాయ్ శీను, నాగరాజు, కందికయ పల్లె ఈశ్వర్, తోగిర్చేడు విజయ్ చంద్ర రెడ్డి, రమణ రెడ్డి, భారీ ఎత్తున మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News