Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Santhiramudu: వైసీపీలోకి శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత శాంతిరాముడు

Santhiramudu: వైసీపీలోకి శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత శాంతిరాముడు

వైసీపీలోకి శాంతిరామ్, శివరామ్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు నంద్యాల శాంతిరామ్‌ విద్యాసంస్ధల అధినేత డా. ఎం. శాంతిరాముడు. శాంతిరాముడుతో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు ఆయన తనయుడు శివరామ్‌.

- Advertisement -

నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News