Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: విద్యార్థులలో మేధాశక్తిని వెలికి తీయడమే సైన్స్ మేళా

Kalluru: విద్యార్థులలో మేధాశక్తిని వెలికి తీయడమే సైన్స్ మేళా

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని

స్థానిక విఠల్ నగర్ లో సైన్స్ మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నిటిని పరిశీలించి ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల విద్యార్థులకు నైపుణ్యత శక్తి పెరుగుతుందని తెలిపారు. దండు లక్ష్మీకాంతరెడ్డి వివిధ స్కూల్ యజమాను యజమానులు మాజీ కార్పొరేటర్లు ప్రస్తుత కార్పొరేటర్ లు పాల్గొన్నారు. స్కూల్లోని విద్యార్థినీ విద్యార్థులు ప్రతి టీచర్ ఆయా విభాగాలకు సంబంధించి కొత్త కొత్త ప్రయోగాలను తయారు చేసి సూపర్ గా ఆకట్టుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వేరే పాఠశాలలో విద్యార్థులు కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News