ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను(Nominated Posts) ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు(DCCB), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల(DCMS) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండు పోస్టులు జనసేనకు కేటాయించింది.
DCCB ఛైర్మన్లు వీరే..
శ్రీకాకుళం- శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ- కోన తాతారావు( జనసేన)
విజయనగరం – కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు – మాకినేని మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా – నెట్టెం రఘురామ్ (టీడీపీ)
నెల్లూరు – ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు – అమాస రాజశేఖర్రెడ్డి (టీడీపీ)
అనంతపురం – కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు – డి.విష్ణువర్ధన్రెడ్డి (టీడీపీ)
కడప – బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)
DCMS ఛైర్మన్లు వీరే..
శ్రీకాకుళం – అవినాష్ చౌదరి (టీడీపీ)
విశాఖ – కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
నెల్లూరు – గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు – సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు – జి.నాగేశ్వరయాదవ్ (టీడీపీ)
కడప – యర్రగుండ్ల. జయప్రకాశ్ (టీడీపీ)