Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

Shilpa: బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

బాధితులకు అండగా ఉండి వారి చికిత్స కోసం మూడున్నర లక్షల రూపాయల సొంత డబ్బును వారికి సాయం

ఇటీవల కర్ణాటక గుల్బర్గ దర్గాకు వెళ్తూ కారు యాక్సిడెంట్ జరిగిన వెలుగోడు గ్రామ బాధితులను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వారికి మనో ధైర్యాన్ని ఇస్తూ పరామర్శించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పటల్ యాజమాన్యానికి ఎమ్మెల్యే తెలిపారు. బాధితులకు అండగా ఉండి వారి చికిత్స కోసం మూడున్నర లక్షల రూపాయల సొంత డబ్బును వారికి సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జైపాల్, ఎంపీపీ లాలం రమేష్, వైసీపీ మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, ప్రజా ప్రతి నిధులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News