Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: వ్యవసాయ శాఖలో మన మండలానికే అగ్రపీఠం ఎమ్యెల్యే

Shilpa: వ్యవసాయ శాఖలో మన మండలానికే అగ్రపీఠం ఎమ్యెల్యే

మండల ప్రజల హర్షం

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డిల అధ్వర్యంలో అత్మకూరు మార్కెట్ యార్డు డైరెక్టర్లుగా బండిఆత్మకూరు మండలం నుండి నలుగురిని ఎన్నుకున్నారు. బండిఆత్మకూరు నుండి శిరోమణి, పరమటూరు గ్రామం నుండి బలరామిరెడ్డి, నారాయణాపురం నుండి నందగారి పద్మావతి,పెద్దదేవలాపురం నుండి డుమావత్ విక్రమ సింహా నాయక్ లను సోమవారం ప్రమాణస్వీకారం చేశారు .మండలానికి చెందిన నలుగురిని మార్కెట్ యార్డు డైరెక్టర్లుగా ఎన్నుకొని మండలానికి అగ్రపీఠం వేసారని మండల ప్రజలు హర్షం వ్యక్తం చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News