Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం MLA

Sridevamma: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం MLA

గడప గడపకులో ఎమ్మెల్యే

మండలంలోని L కొట్టాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గ్రామ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలను గూర్చి తెలిపారు ఎవరికైనా అర్హులై వారికిరాకుంటే వాలంటరీ. లేదా సచివాలయం ద్వారా ప్రభుత్వ పథకం లబ్ధి పొందచ్చ అని ఆమె అన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఫలం అందేలా చూస్తున్నారు. మహిళలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తున్నామని ఆమె అన్నారు దేశంలో ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, ప్రజల వద్దకే పాలన తెచ్చారని ప్రజలు ఆఫీసులో చుట్టూ తిరగకుండా అన్ని ప్రభుత్వమే చేస్తుందని మరలా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆమె అన్నారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శ్రీదేవమ్మను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రవి రెడ్డి మాజీ జెడ్పిటిసి సమీర్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శ్రీరామ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News