Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: భ్రమరాంబ మల్లికార్జునులకు కాణిపాకం దేవస్థానం పట్టువస్త్రాలు

Srisailam: భ్రమరాంబ మల్లికార్జునులకు కాణిపాకం దేవస్థానం పట్టువస్త్రాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నాలుగవ రోజు సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కాణిపాకం దేవస్థానం తరుపున కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ఈవో వెంకటేష్ దంపతులు, ఛైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News