Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న సీజేఐ

Srisailam: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న సీజేఐ

సీజేఐ దంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి దర్శనం చేసుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం విచ్చేసిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ వై. చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్, సుప్రీంకోర్టు జడ్జి, పీఎస్ నరసింహ ఆయన సతీమణి సత్యప్రభలకు ఆలయ రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News