Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: కన్నడ భక్తుల కోలాహలం, కిక్కిరిసిన శ్రీగిరి

Srisailam: కన్నడ భక్తుల కోలాహలం, కిక్కిరిసిన శ్రీగిరి

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో కర్ణాటక రాష్ట్ర భక్తులతో శ్రీశైలం మహా క్షేత్రం కిక్కిరిసిపోయింది. కర్ణాటక రాష్ట్ర చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో మహా పాదయాత్రగా తరలివచ్చి కన్నడ భక్తుల శ్రీశైలం చేరుకొని శ్రీశైల పురవీధుల్లో శరణు మల్లయ్య అంటూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవంతో కోలాటాలు ఆడారు. అనంతరం శ్రీ స్వామి అమ్మ వార్ల దర్శనానికి బారులు తీరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News