Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్న సేవలో ఈటల రాజేందర్

Srisailam: మల్లన్న సేవలో ఈటల రాజేందర్

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఈటెల రాజేందర్ కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఈటెల రాజేందర్ శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.  దర్శనానంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచన చేసి శ్రీస్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News