Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: 2,50,000 రూపాయల విలువైన విస్తరాకులు విరాళం

Srisailam: 2,50,000 రూపాయల విలువైన విస్తరాకులు విరాళం

శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, చీరాల వారు మహాశివరాత్రిని పురస్కరించుకుని దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ విభాగానికి లక్ష విస్తరాకులను విరాళంగా అందించారు. కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్నకు వీటిని అందజేశారు. ఈ మొత్తం విస్తరాకుల విలువ రూ. 2,50,000/-లు ఉంటుందని దాతలు తెలిపారు. గత సంవత్సరం కూడా వీరు విస్తరాకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ పర్యవేక్షకురాలు దేవిక, అన్నదాన విభాగ సిబ్బంది, భ్రమరాంబాసేవా సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News