Wednesday, October 9, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP leaders joined back in YCP: భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు

TDP leaders joined back in YCP: భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు

ఘర్ వాపసీ..

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంకు చెందిన నలుగురు కౌన్సిలర్లు.

- Advertisement -

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్‌ ఛైర్మన్‌ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు, వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్‌బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు.

శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ను కలిశారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News