Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirupati: శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

Tirupati: శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు. వేద ఆశీర్వచన మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం పలికిన అనంతరం ప్రసాదాలు అందచేసిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. ఈ కార్యక్రమంలో వీరి వెంట టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, కోర్టు ప్రోటోకాల్ అధికారి ధనుంజయ నాయుడు తదితరులు ఉన్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News