తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి వ్యవహారాల శాఖా మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ. ముందుగా ద్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం తిరుమల శ్రీవారిని స్మృతి దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళేందుకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరుగుపయాణం అయ్యారు. మంత్రి వెంట మాజీ టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/04/99cf0573-44cc-4339-aae4-d60d70273309-682x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/04/a31535ed-605b-44e9-9103-4ffc57640f1b-682x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/04/c8ecb00b-2ac6-4e3b-90bf-26c6d03986ae-682x1024.jpg)