వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి ఏపీ హైకోర్టు(AP Highcourt)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
AP Highcourt: వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES