వెల్దుర్తిలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సద్గురు సాయినాథ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న నిజాన్ని దాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చక్రపాణి రెడ్డి అన్నదానానికి ఆర్థిక సహాయం ఇచ్చారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో చేపడుతున్న అన్నదానికి టీచర్ పరమేష్ తనవంతు ఆర్థిక సహాయం అందించారు. ఈ దేవాలయంలో రోజూ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వివరించింది.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/04/7a848352-3fe7-43c9-9aee-05579567b4fa-1024x768.jpg)